ఏపిఎస్ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం

*ఏపిఎస్ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం..!**జనవరి 19న ఏపిఎస్ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం.**ఏపిఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయం.**50.6 లక్షలమందిని గమ్యస్థానాలకు చేర్చిన ఏపిఎస్ఆర్టీసీ.*

*ఏపిఎస్ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం..!**జనవరి 19న ఏపిఎస్ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం.**ఏపిఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయం.**50.6 లక్షలమందిని గమ్యస్థానాలకు చేర్చిన ఏపిఎస్ఆర్టీసీ.*

పవర్ ఆఫ్ ఆర్టీఐ మాస పత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండరు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి,సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్, సమాచార శాఖ డిప్యూటీ…

కేంద్ర ప్రభుత్వం కొత్త జిల్లాలపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ☛ అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను ఉమ్మడి జిల్లా మరియు విడిపోయిన జిల్లాల మధ్య పోస్టుల వారీగా విభజించడం జరుగుతుంది. ☛ ఇకపై ఉద్యోగ నియామకాలు పూర్తిగా…


వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రమైంది. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. తిరుమల, మే 23(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో పాటు వారాంతం కావడంతో శుక్రవారం ఉదయం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి…

NITI Aayog Meeting: ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం జరుగనుంది. న్యూఢిల్లీ, మే 24: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ,…