ఏపీలో స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన విద్యా శాఖ
PRTI/SR24 న్యూస్ అమరావతి : ఏపీలో విద్యార్థులు మూడు రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది.. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది.. టీచర్లు సెలవు…