Category NATIONAL NEWS

పాక్‌కు 20 బిలియన్ల ప్యాకేజీపై పునరాలోచన

పాకిస్థాన్‌ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఎఫ్‌ఏటీఎ్‌ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ, మే 23: పాకిస్థాన్‌ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఎఫ్‌ఏటీఎ్‌ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.…

Military Official: నీటిని ఆపేస్తే.. మీ పీక నొక్కేస్తాం: పాక్‌ అధికారి

సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి ఒకరు భారత్‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ, మే 23: సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి ఒకరు భారత్‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌధరి మాట్లాడుతూ, ‘మా…