పాక్కు 20 బిలియన్ల ప్యాకేజీపై పునరాలోచన

పాకిస్థాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్తో పాటు ఎఫ్ఏటీఎ్ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ, మే 23: పాకిస్థాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్తో పాటు ఎఫ్ఏటీఎ్ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.…