ఏపిఎస్ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం

*ఏపిఎస్ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం..!**జనవరి 19న ఏపిఎస్ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం.**ఏపిఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయం.**50.6 లక్షలమందిని గమ్యస్థానాలకు చేర్చిన ఏపిఎస్ఆర్టీసీ.*

*ఏపిఎస్ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం..!**జనవరి 19న ఏపిఎస్ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం.**ఏపిఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయం.**50.6 లక్షలమందిని గమ్యస్థానాలకు చేర్చిన ఏపిఎస్ఆర్టీసీ.*

పవర్ ఆఫ్ ఆర్టీఐ మాస పత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండరు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి,సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్, సమాచార శాఖ డిప్యూటీ…

ఇరాన్లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను తరలించనున్న కేంద్రం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. అక్కడ ఉన్న వారిని విమానాల ద్వారా మన దేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్ స్వదేశ్’ను ప్రారంభించింది. దీనిలో భాగంగా మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకోనుంది.

ఇరాన్లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను తరలించనున్న కేంద్రం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. అక్కడ ఉన్న వారిని విమానాల ద్వారా మన దేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్ స్వదేశ్’ను ప్రారంభించింది. దీనిలో భాగంగా మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకోనుంది.

ప్రియమైన పాఠకులకు, RTI కార్యకర్తలకు,పవర్ ఆఫ్ RTI మాసపత్రిక సిబ్బందికి,మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ— సంక్రాంతి పండుగ మీ జీవితాల్లోకొత్త ఆశలు, కొత్త చైతన్యం,న్యాయం–పారదర్శకత–హక్కులపైమరింత అవగాహన తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము. Power of RTIప్రజలకు సమాచార హక్కు చట్టం – 2005పైసరైన జ్ఞానం అందిస్తూ,ప్రశ్నించే ధైర్యాన్ని,న్యాయం కోరే శక్తినినిరంతరం ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా—🌾…

కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సాయంత్రం సమయంలో ఒక అరుదైన దృశ్యం అపురూప దృశ్యంగా చెప్పొచ్చు. గృహప్రవేశ సమయంలో ఆకాశంలో చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ వివిధ రంగులతో వలయాకారంలో ఇంద్రధనస్సు కనపడడం శుభసూచకం గా నారా వారు భావిస్తున్నా చిత్తూరు జిల్లా…

24-5-2025 శనివారం విజయవాడ, హోటల్ గ్రాండ్ వే ఆర్.టి.ఐ ఆక్టివిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు లో వివిధ జిల్లాల నుండి పాల్గొన్న RTI కార్యకర్తలకు అవగాహనా కల్పించడం జరిగింది.

ఆర్సీబీ నిన్నటి మ్యాచ్ హైదరాబాద్తో ఓటమి తర్వాత మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు ఇప్పటికే లక్నో ప్లే ఆఫ్ ఆశలను కట్టడి చేయగా, తాజాగా ఆర్సీబీని (RCB IPL2025) కూడా ఓడించి వారు టాప్2 చేరేందుకు ఇబ్బందులను సృష్టించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)…

హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు సవరించబడ్డాయి. ఆ టికెట్ చార్జీలు శనివారం నుంచి అమలులోకి వస్తున్నాయి. తొలుత ఈనెల 17నుంచి ఇవి అమలులోకి తీసుకొస్తామని మెట్రో రైల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే.. ప్రయాణికులు, వామపక్ష పార్టీల నాయకుల నిరసనల నేపథ్యంలో సంస్థ అధికారులు పెంచిన రేట్లపై 10శాతం తగ్గిస్తామని, ఈనెల 24 నుంచి అమలులోకి వస్తుందని…