JULY-2025 E-PAPER

PRTI/SR24 న్యూస్ అమరావతి : ఏపీలో విద్యార్థులు మూడు రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది.. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది.. టీచర్లు సెలవు…
సింహాచలం PRTI/SR24 న్యూస్ : జులై 9,10 తేదీలో విశాఖ జిల్లా సింహాచలంలో జరిగే గిరి ప్రదక్షణ సంబంధించి భక్తులకు కొండ దిగున తొలి పావంచ వద్ద షెల్టర్ కోసం ఏర్పాటుచేసిన షెడ్ నిర్మాణం జరుగుతుండగా శనివారం కూలిపోవడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు ఎవరు సమీపంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది దీనిపై ఈవో స్పందిస్తూ…
అనకాపల్లి SR24 News :లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని కక్షిదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని పదో అదనపు జిల్లా జడ్జ్ నరేష్ పేర్కొన్నారు. నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అనకాపల్లి కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోకుండా ఎదురైన ఆర్థిక మరియు ఇతర గొడవలతో కేసులు పెట్టుకుని కాలంతో…
▪రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్.▪సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదన్న హైకోర్టు.▪ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పును అనుసరించాలని సూచన.▪ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు వద్దు.▪రిమాండ్కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా..?లేదా.? మెజిస్ట్రేట్లు కచ్చితంగా సర్క్యులర్…
అనకాపల్లి స్థానిక దాసరి గడ్డ వీధిలో మినర్వా ఆధ్వర్యంలో నడుస్తున్న రవీంద్ర భారతి పాఠశాలలో స్కూల్ యాజమాన్యం ఈరోజు నిర్వహించిన వన్ స్టాప్ సెంటర్ అవగాహన సదస్సుకు పోలీస్ శాఖ స్థానిక వన్ స్టాప్ సెంటర్ ఎస్. ఐ పి. రాములమ్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీనిలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 6 నుంచి 10వ తరగతి…
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల తన రాజీనామాను పలు నిరాధార ఆరోపణలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అవన్నీ పూర్తిగా అబద్ధమని, తన…
ఐపీఎస్ అధికారి సిద్దార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా ఐపీఎస్కు రాజీనామా చేస్తున్నట్లు సిద్ధార్థ్ ప్రకటించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. తన రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో వాట్సాప్ లో మొదలైన రేషన్ కార్డు సేవలు అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సర్వర్లు బిజీగా మారాయి దీంతో ప్రభుత్వం వాట్సాప్లో రేషన్ కార్డు సేవలను అందుబాటులోకి తెచ్చింది 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా పలు సేవలు పొందవచ్చు. మనమిత్ర ద్వారా రేషన్ కార్డులో…