JUNE 2025

కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సాయంత్రం సమయంలో ఒక అరుదైన దృశ్యం అపురూప దృశ్యంగా చెప్పొచ్చు. గృహప్రవేశ సమయంలో ఆకాశంలో చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ వివిధ రంగులతో వలయాకారంలో ఇంద్రధనస్సు కనపడడం శుభసూచకం గా నారా వారు భావిస్తున్నా చిత్తూరు జిల్లా…
24-5-2025 శనివారం విజయవాడ, హోటల్ గ్రాండ్ వే ఆర్.టి.ఐ ఆక్టివిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు లో వివిధ జిల్లాల నుండి పాల్గొన్న RTI కార్యకర్తలకు అవగాహనా కల్పించడం జరిగింది.
పాకిస్థాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్తో పాటు ఎఫ్ఏటీఎ్ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ, మే 23: పాకిస్థాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్తో పాటు ఎఫ్ఏటీఎ్ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.…
ఆర్సీబీ నిన్నటి మ్యాచ్ హైదరాబాద్తో ఓటమి తర్వాత మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు ఇప్పటికే లక్నో ప్లే ఆఫ్ ఆశలను కట్టడి చేయగా, తాజాగా ఆర్సీబీని (RCB IPL2025) కూడా ఓడించి వారు టాప్2 చేరేందుకు ఇబ్బందులను సృష్టించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)…
వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రమైంది. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. తిరుమల, మే 23(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో పాటు వారాంతం కావడంతో శుక్రవారం ఉదయం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి…
NITI Aayog Meeting: ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం జరుగనుంది. న్యూఢిల్లీ, మే 24: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ,…
సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి ఒకరు భారత్పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ, మే 23: సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి ఒకరు భారత్పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్లోని ఓ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరి మాట్లాడుతూ, ‘మా…
హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు సవరించబడ్డాయి. ఆ టికెట్ చార్జీలు శనివారం నుంచి అమలులోకి వస్తున్నాయి. తొలుత ఈనెల 17నుంచి ఇవి అమలులోకి తీసుకొస్తామని మెట్రో రైల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే.. ప్రయాణికులు, వామపక్ష పార్టీల నాయకుల నిరసనల నేపథ్యంలో సంస్థ అధికారులు పెంచిన రేట్లపై 10శాతం తగ్గిస్తామని, ఈనెల 24 నుంచి అమలులోకి వస్తుందని…